Showing posts with label SVBS-VS-Addagutta. Show all posts
Showing posts with label SVBS-VS-Addagutta. Show all posts

Monday, May 13, 2019

326వ శ్రీ బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం...

శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి విశ్వకర్మ సంఘం అడ్డగుట్ట సికింద్రాబాద్  
శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా శ్రీమద్ విరాట్ విశ్వకర్మ దేవాలయం ఆడ్డగుట్ట సికింద్రాబాద్ లో సంఘం అధ్యక్షుడు శ్రీ వంగల బిక్షపతిచారి, శ్రీ కె. నారాయణ చారి ఉపాధ్యక్షుడు, శ్రీ ఎం. లక్ష్మణ్ చారి ప్రధాన కార్యదర్శి, శ్రీ ఎ. శంకర్ చారి, శ్రీ జె. బాలకృష్ణ, శ్రీ ఎం. సతీష్ చారి, శ్రీ ఎన్. విష్ణు చారి, సంఘం సభ్యులు పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 
విశ్వకర్మ సోదరులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు సంఘం తరుపున శుభాకాంక్షలు తెలిపారు.

SVBS_Aradhana 14-05-2019...


SVBS_Happy Aradhana...

Sunday, May 12, 2019

నేడు పది ఫలితాలు...

  1. 11.30 గంటలకఁ విడుదల
  2. ఫిర్యాదుల కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌

పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఈ మేరకఁ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకఁలు బి సుధాకర్‌ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 11.30 గంటలకఁ హైదరాబాద్‌లోఁ సచివాలయంలో ఉన్న డిబ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేస్తారఁ తెలిపారు. పదో తరగతి ఫలితాలకఁ సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా మొబైల్‌యాప్‌ (TSSSCBOARD APP) విద్యార్థులకఁ అందుబాటులోకి తెచ్చామఁ పేర్కొన్నారు. విద్యార్థులు స్టూడెంట్‌ గ్రీవెన్స్‌ బాక్స్‌ ద్వారా తమ ఫిర్యాదులను పంపించవచ్చఁ సూచించారు. హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేది వివరాలతో లాగిన్‌ కావొచ్చఁ తెలిపారు. మొబైల్‌ నెంబర్‌ పొందుపరచడం తప్పఁసరి అఁ పేర్కొన్నారు. ఈమెయిల్‌ ఐడీ ఉండాలఁ సూచించారు. ఫిర్యాదు ఏ రకమైందో ఎంపిక చేసుకొఁ వివరాలు నమోదు చేయాలఁ కోరారు. ఆ మొబైల్‌ నెంబర్‌కఁ ఫిర్యాదును స్వీకరించామనే సమాచారం వెళ్తుందఁ తెలిపారు. ఫిర్యాదు ఒకసారే పంపించడాఁకి అవకాశముంటుందఁ పేర్కొన్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకఁ పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 11,023 పాఠశాలల నుంచి 5,52,302 మంది విద్యార్థులు ఈ పరీక్షలకఁ హాజరయ్యారు.

ఫలితాలు తెలుసుకఁనే వెబ్‌సైట్లు



bse.telangana.gov.in
results.cgg.gov.in
www.navatelangana.com 

🌹🌷 శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వాములవారి ఆరాధన మహోత్సవము 🌹🌷

   14-5-2019 రోజున కడప జిల్లా, మైదుకూరు మండలం, *వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం* నందు జరుపబడును.
   14-5-2019 తేదీన *ఆరాధన* జరుగుతుంది.
    15-5-2019 తేదీన *రథోత్సవం* జరుగుతుంది. 
   16-5-2019 తేదీన *మహా ప్రసాదం* భక్తులకు అందజేయడం జరుగుతుంది.
    కనుక రెండు తెలుగు రాష్ట్రాల  భక్తులందరూ ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ కృపాకటాక్షములకు పాత్రులై తరింతురు గాక అని కోరుచున్నాము.

SVBS-Vishwarakma Sangham Logo...